అక్టోబర్ 1న "బృందావనం

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై,యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా,కాజల్ అగర్వాల్,సమంత హీరోయిన్లుగా,వంశీ పైడిపల్లి దర్శకత్వంలో,దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం"బృందావనం".క్యాప్షన్ "గోవిందుడు అందరివాడేలే".ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, చోటా.కె.నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.ఈ చిత్రం ఆడియోని ఆగస్టు 28వ తేదీన విడుదల చేసి,ఈ చిత్రాన్ని మాత్రం అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది.పులి చిత్రానికి,ఖలేజాకి నెల గ్యాప్ ఉంటే,ఖలేజాకి, బృందావనం చిత్రానికి దాదాపు నెల గ్యాపుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిర్మాతలు.

0 comments:

Post a Comment